మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

Madhya Pradesh: గుణ ప్రాంతంలో ప్రైవేట్‌ బస్సును ఢీకొన్న ట్రక్కు

Update: 2023-12-28 03:33 GMT

మధ్యప్రదేశ్‌లో బస్సు ప్రమాదం.. 12 మంది సజీవదహనం

Madhya Pradesh: మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. గుణ ప్రాంతంలో ప్రైవేట్‌ బస్సును ట్రక్కు ఢీకొట్టింది. దీంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో అక్కడికక్కడే 12 మంది మృతి చెందారు. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 12 మంది సజీవదహనమయ్యారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News