ఢిల్లీ వేదికగా చంద్రబాబుపై వైసీపీ పోరాటం

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష వైసీపీ పోరాటం ఉదృతం చేసింది. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనపై అవినీతి చక్రవర్తి పేరుతో రూపొందించిన పుస్తకాన్ని పార్టీ నేతలు ఢిల్లీలో ఆవిష్కరించారు.

Update: 2019-01-08 08:10 GMT
YSR Congress Party

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష వైసీపీ పోరాటం ఉదృతం చేసింది. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనపై అవినీతి చక్రవర్తి పేరుతో రూపొందించిన పుస్తకాన్ని పార్టీ నేతలు ఢిల్లీలో ఆవిష్కరించారు. అమరావతి నుంచి పోలవరం వరకు ప్రతి పనిలో అవినీతి జరిగిందంటూ పార్టీ నేతలు ఆరోపించారు. జన్మభూమి కమిటీల పేరుతో ఇష్టానుసారంగా దోపిడికి పాల్పడ్డారంటూ నేతలు విమర్శించారు. చేసిన తప్పులను కప్పి పుచ్చుకునేందుకే చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేపట్టారంటూ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు.  

Similar News