వైసీపీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలకు ఈస్టర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ శుభదినాన ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబసభ్యుల్ని చల్లగా చూడాలని ప్రతి ఒక్క కుటుంబాన్ని సుఖసంతోషాలతో నింపాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని అంటూ హ్యాపీ ఈస్టర్ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెర్కోన్నారు. పేర్కొన్నారు. ఈ మేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.