యాదాద్రిలో పోలీస్ జీపు బీభత్సం

Update: 2019-05-09 10:32 GMT

యాదగిరిగుట్టలో దారుణం చోటు చేసుకుంది. గురువారం మధ్యాహ్న సమయంలో మూడేళ్ల చిన్నారిపై నుంచి పోలీసులు వాహనం దూసుకెళ్లింది. వివరాలు...దైవ దర్శనం చేసుకుని, యాదగిరిగుట్ట పాత నరసింహ స్వామి గుడి ప్రాంగణంలో నిద్రపోతున్న మూడేళ్ల ప్రణతిపైకి పోలీసు వాహనం దూసుకురావడంతో బాలిక తీవ్రంగా గాయపడింది. ప్రణతి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఎల్‌బీ నగర్ కామినేని హాస్పిటల్‌కు తరలించారు. 

Similar News