ఈడీ ముందుకు రాబర్ట్ వాద్రా

Update: 2019-02-06 10:53 GMT

విదేశీ ఆస్తులను అక్రమంగా కలిగి ఉన్నారనే మనల్యాండరింగ్‌ కేసులో రాబర్ట్‌ వాద్రా ఈడీ ఎదుట హాజరయ్యారు. వాద్రాతోపాటు ప్రియాంక గాంధీ కూడా హాజరయ్యారు. విదేశాల్లో ఉన్న తన ఆస్తుల వివరాలను వాద్రా ఈడీకి వెల్లడించారు. వాద్రాకు ఈడీ సమన్లకు సంబంధించి కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలతో విరుచుకుపడింది. యూపీఏ హయంలో రాబర్ట్‌ వాద్రా భారీగా లబ్దిపొందారని, ఈ మొత్తంతో వాద్రా విదేశాల్లో కోట్లాది రూపాయలతో విలాసవంతమైన ఆస్తులను కొనుగోలు చేశారని బీజేపీ ప్రతినిధి సంబిట్‌ పాత్ర ఆరోపించారు.

Similar News