కాంగ్రెస్ నుంచి ఆరుగురు బహిష్కరణ..

Update: 2019-03-18 11:43 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోంది. లోక్‌సభ ఎన్నికలకు కొద్దిరోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఆ పార్టీలోని నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం వేటు వేసింది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుగురిని బహిష్కరిస్తునట్లు పీసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. వేటు గురైనా వారిలో ఆరెపల్లి మోహన్, పటోళ్ల కార్తిక్ రెడ్డి, రమ్యారావు, క్రిశాంక్, నరేశ్ జాదవ్, సోయం బాబురావుపై పీసీసీ వేటు విధించింది. నారాయణపేటలో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన శివ కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ ఎత్తివేసింది. 

Similar News