గాంధీ ఆసుపత్రిలో బాలుడుని పరామర్శించిన రేవంత్ .. మెరుగైన చికిత్స కోసం 50 వెయిలు చేయుత..

Update: 2019-05-30 14:17 GMT

విదికుక్కల దాడిలో గాయపడిన పడిన బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు .. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .. అ బాలుడుని కాంగ్రెస్ నేత మరియు మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పరామర్శించారు .. అక్కడి వైద్య సిబ్బందిని బాలుడు ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు . అంతే కాకుండా మెరుగైన చికిత్స కోసం యాబై వెయిల రూపాయలను సైతం అందించారు .. బాలుడుకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు .. ఇక జీహెచ్ఎంసీ వీదికుక్కల విషయంలో నిర్లక్షంగా ఉండరాదని చెప్పుకొచ్చారు .. 

Similar News