కూకట్‌పల్లి జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం: మెట్రో ఉద్యోగి మృతి

Update: 2019-05-25 06:15 GMT

కూకట్‌పల్లి జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెలుతున్న ద్విచక్రవాహనాన్నిఓ లారీ ఢీకొంది. బైక్ టైర్‌ బ్లాస్ట్ కావడంతో టూవీలర్ నడుతుపుతున్ననాసిర్ షేక్ అక్కడికక్కడే మృతి చెందారు. అతరి వయసు 30 సంవత్సరాలు. మృతుడు అమీర్ పేట్ మెట్రో ట్రైన్ ఆపరేటర్ ఉద్యోగిగా పోలీసులు గుర్తించారు. గత కొద్దిరోజుల క్రితం పెళ్లి చేసుకున్ననాసిర్ షేక్ ప్రగతినగర్‌లో నివాసం ఉంటున్నాడు. మృతుడి స్వస్థలం గుంటూరు జిల్లా పత్తిపాడు అని పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

Similar News