మోదీ మళ్లీ ప్రధాని కావాలి: ములాయం

Update: 2019-02-13 12:17 GMT

సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లోక్‌సభ సాక్షిగా ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. 2019 లో మరోసారి మోడీ ప్రధాని కావాలని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. లోక్‌సభ చివరి రోజు సమావేశాల్లో మాట్లాడిన ములాయం మోడీ అందర్నీ కలుపుకొని వెళ్తున్నారని, ఆయన పరిపాలన బాగుందని పొగడ్తలతో ముంచెత్తారు. అయితే ములాయం పక్కనే కూర్చున్న సోనియాగాంధీ మాత్రం నిర్ఘాంతపోగా ప్రశంసకు మోడీ చిరునవ్వులు చిందించారు. 

Similar News