ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై కాసేపట్లో హైకోర్టు విచారణ జరపనుంది. కేసు విచారణ సందర్భంగా రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ వివరాలను ఇంటర్ బోర్డు.... హైకోర్టుకు సమర్పించనుంది. అలాగే విద్యార్ధుల ఆత్మహత్యలు, నష్టపరిహారం చెల్లించాలన్న పిటిషన్పైనా హైకోర్టు విచారణ జరపనుంది. కేసు విచారణ ముగిశాక ఇంటర్ బోర్డు వెబ్సైట్లో రీవాల్యుయేషన్, రీవెరిఫికేషన్ ఫలితాలను అప్టేడ్ చేసే అవకాశం కనిపిస్తోంది.