యూపీలో కాంగ్రెస్‌ ఒంటరి పోరు..15 ర్యాలీల్లో రాహుల్!

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను లెక్కచేయకుండా కూటమి ఏర్పాటు చేసుకోవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది.

Update: 2019-01-13 03:40 GMT

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఒంటరి పోరుకు సిద్ధమైంది. ఎస్పీ, బీఎస్పీలు కాంగ్రెస్‌ను లెక్కచేయకుండా కూటమి ఏర్పాటు చేసుకోవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగనుంది. కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎమిరేట్స్ పర్యటనలో ఉన్న రాహుల్ భారత్‌ తిరిగి రాగానే షెడ్యూల్ ఖరారు కానుంది. రాహుల్ గాంధీ మొత్తంగా 15 ర్యాలీల్లో పాల్గోనున్నారు.

Similar News