మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం...ఐదుగురు నేతలకు పిలుపు..?

Update: 2019-02-18 09:58 GMT

మంత్రి‌వర్గ విస్తరణపై కేసీఆర్ కసరత్తులు ముమ్మరం చేశారు. ఐదురుగు నేతలకు కేసీఆర్ పిలుపు నిచ్చినట్లు తెలుస్తోంది.. ఎర్రబెల్లి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు ఫోన్ చేసిన కేసీఆర్ సమాచారమిచ్చినట్లు సమాచారం అందుతోంది.  

Similar News