సీఎం కేసీఆర్పై బీజేపీ నేత కృష్ణసాగర్ రావు ఫైర్ అయ్యారు. ప్రధాన మంత్రిని తిడుతూ ఆ పదవిని అవమానించారని అన్నారు. బీజేపీ నేతలు కేసీఆర్ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రియాంక గాంధీకి రాజ్యాంగం గురించి కూడా తెలియదని ప్రియాంక, రాహుల్ రాజ్యాంగంలో 42వ సవరణను మళ్లీ చదువుకోవాలని కృష్ణసాగర్ రావు విమర్శించారు.