ఏపీ అంతటా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాల్లో 9గంటల వరకు నమోదైన ఓటింగ్ శాతం వివరాలను ఎన్నికల సంఘం విడుదల చేసింది. శ్రీకాకుళం 10%, విజయనగరం 4.8%, విశాఖపట్నం 6%, తూర్పుగోదావరి 12.36%, పశ్చిమగోదావరి 8%, కృష్ణా 3.96%, గుంటూరు 7%, ప్రకాశం 7.9%, నెల్లూరు 7.83%, చిత్తూరు 10.33%, కడప 7.68%, కర్నూలు 18.1%, అనంతపురం 10.62%