సాగర తీరంలో నేవీ మార్‌థాన్

Update: 2018-11-18 06:46 GMT

విశాఖ సాగర తీరం ఆరంజ్ మయంగా మారింది.  నేవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తన్న 5, 10, 21, 42కే మార్‌థాన్‌కు నగర వాసులు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. బీచ్ రోడ్ నుంచి ప్రారంభమైన ఈ మార్‌థాన్‌లో యూత్‌తో పాటు వృద్ధులు హుషారుగా పాల్గొన్నారు. హుద్‌ హుద్ బీభత్సంతో అతలాకుతలమైన విశాఖ వాసుల్లో ఆత్మస్ధైర్యాన్ని నింపించేందుకు నేవీ అధికారులు ఈ మార్‌థాన్ చేపట్టారు. విశాఖ బీచ్ రోడ్డు మెత్తం కోలహాలంగా మారింది. అధికారులు, ప్రజలు, పిల్లలు అందరు  మార్‌థాన్‌కు పెద్దఎత్తున ప్రజలు కన్నుల పండుగా పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 15000 మంది పాల్గోనేవారు 4 రన్స్ లో చేస్తున్నారు. 

Similar News