మహబూబాబాద్ సభలో పాట పాడిన కడియం శ్రీహరి

Update: 2018-11-03 12:13 GMT

మహబూబాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో కడియం శ్రీహరి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఆయనలో ఉన్న కొత్త కోణాన్ని బయటికి తీశారు. సభలో పాట పాడి అందరిని ఆశ్చర్య పరిచారు  కడియం. ఆ గట్టున ఉంటావా నాగన్న... ఈ గట్టున ఉంటావా నాగన్న అంటూ కార్యకర్తలను ఉర్రూతలూగించారు. 

Similar News