సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో టీఆర్ఎస్‌ గెలుపు

Update: 2018-12-11 06:10 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్న టీఆర్ఎస్ తాజాగా మూడో విజయాన్ని నమోదుచేసింది. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి సాయన్న గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణపై 12వేల ఓట్ల మెజార్టీతో సాయన్న ఘన విజయం సాధించారు. కాగా స్పష్టమైన మెజార్టీ ఎంత అనే విషయం తెలియాల్సి ఉంది.

Similar News