అతనో సైకో అల్లుడు.. భార్య కాపురానికి రావడం లేదని మరదళ్లను వేధింపులకు గురిచేస్తున్న మృగాడు. మరదళ్ల ఫోటోలను మార్పింగ్ చేసి సోషల్మీడియాలో అసభ్యకరంగా ఫోస్ట్ చేశాడు. అంతటితో ఆగకుండా అత్తా, మరదళ్ల ఫోన్ నెంబర్లను అశ్లీల సైట్స్ లో పోస్ట్ చేసి.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అల్లుడి బాధ తాళలేక కూతురి కాపురం కోసం తల్లి ధనలక్ష్మి నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం హనుమాన్ ఫారం కు చెందిన ధనలక్ష్మి దీక్షకు దిగింది.