నాగార్జున సాగర్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన జానారెడ్డి ఘోర పరాజయం చవిచూశారు. జానాపై టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. ఈ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు. గత ఎన్నికల్లో నోముల ఓడినా.. కేసీఆర్ పథకాలు ఆయనకు రక్షణగా నిలిచాయి. జానారెడ్డికి గత ఎన్నికల్లో 69,684 ఓట్లు పోలవ్వగా, నోముల నర్సింహాయ్యకు 53,208 ఓట్లు వచ్చాయి.