మంత్రి జోగురామన్నకు తప్పిన పెను ప్రమాదం

Update: 2018-07-30 06:48 GMT

మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంత్రి జోగురామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ప్రైయివేట్ ఆస్పత్రి ప్రారంభోత్సవానికి మంత్రి జోగురామన్న వెళ్లారు అయితే ఆస్పత్రిలో లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్తున్న సమయంలో లిఫ్ట్ వైర్లు తెగిపోయాయి దీంతో లిఫ్ట్ కిందకు పడింది అయితే ఈ ప్రమాదంలో మంత్రికి ఎలాంటి గాయాలూ కాలేదు ప్రమాదం జరిగిన అనంతరం యథావిధిగా కార్యక్రమం జరిగింది పోలీసులు ప్రమాదంపై విచారణ జరుపుతున్నారు.. 
 

Similar News