నాంపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్థికి షాక్‌...మునుకుంట్ల ఆనంద్‌గౌడ్‌కు బీ ఫామ్‌ ఇవ్వని కేసీఆర్‌

Update: 2018-11-12 05:22 GMT

నాంపల్లి టీఆర్ఎస్‌ అభ్యర్థి మునుకుంట్ల ఆనంద్‌గౌడ్‌కు.. కేసీఆర్‌ షాకిచ్చారు. తెలంగాణ భవన్‌లో 107 మంది అభ్యర్థులతో సమావేశం అయిన కేసీఆర్‌ అభ్యర్థులందరికీ తానే స్వయంగా బీ ఫామ్స్‌ అందించారు. అయితే నాంపల్లి అభ్యర్థి ఆనంద్‌గౌడ్‌కు మాత్రం.. బీ ఫామ్‌ను నిరాకరించారు. తొలివిడుత ప్రకటించిన 105 మంది అభ్యర్థుల్లో ఆనంద్‌గౌడ్‌ పేరు కూడా ఉంది. దీంతో ఆయన గత రెండు నెలలుగా.. నియోజకవర్గంలో ప్రచారం చేశారు. కానీ చివరకు.. ఆనంద్‌గౌడ్‌కు బీఫామ్‌ దక్కలేదు. 
 

Similar News