పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్

Update: 2018-11-16 08:35 GMT

పొన్నాల లక్ష్మయ్యకు లైన్ క్లియర్ అయ్యింది. జనగామ సీటు వదులుకోవడానికి టీజేఎస్ అంగీకరించింది. నిన్న రాత్రి ఢిల్లీలో రాహుల్‌తో కోదండరాం జనగామ సీటుపై చర్చించారు. సందిగ్ధంలో ఉన్న 4 స్థానాల్లో ఆశావహులతో రాహుల్ జరిపిన చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. దీంతో కాంగ్రెస్ తుది జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. పెండింగ్‌లో ఉన్న 19 స్థానాలను రేపు ప్రకటించనున్నారు. ఈ నెల 22న సోనియాగాంధీ సభకు సంబంధించిన ఏర్పాట్లపై కర్ణాటక భవన్‌లో భేటీ అయిన నేతలు చర్చించారు. 

Similar News