రాజస్థాన్ లోని జోధ్పూర్లో ఎయిర్ఫోర్స్ విమానం మిగ్-27 కూలింది. మిగ్-27 ఒక్కసారిగా కూలడంతో.. ఘనాట స్థలంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దీంతో భయపడిన స్థానికులు పరుగులు తీశారు. పైలట్ మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. మిగ్-27 ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కూలడానికి గల కరణాలు తెలియాల్సి ఉంది.