ఢిల్లీ లోని ఎర్రకోట మొదట్లో ఎర్ర కాదట!

Update: 2018-10-23 07:10 GMT

ఢిల్లీ లోని ఎర్రకోట మొదటి నుండి ఎర్ర కోట కాదట.. 1648 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ ఈ కోటను నిర్మించినప్పుడు, అది తెల్ల రంగులో ఉంది, అది ఇసుక రాళ్ళతో నిర్మించబడింది. అయితే దాని యొక్క వైట్ రాయి పైన మెరుగు పోయినప్పుడు బ్రిటీష్ వారు దానికి ఎరుపు రంగు వేయించారట.. అలాగే  పేరు కూడా మార్చారట. ఇదంతా  బ్రిటిష్ వారి ఆదేశాల మేరకు జరిగిందట. శ్రీ.కో
 

Similar News