కావేరి జలాల వివాదంపై కర్ణాటక అఫిడవిట్‌

Update: 2018-05-07 07:22 GMT

కావేరి జలాల వివాదంపై కర్ణాటక సర్కార్...సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఇప్పటికే తమిళనాడుకు 116.7 టీఎంసీల నీటిని విడుదల చేశామని కర్ణాటక ప్రభుత్వం...అఫిడవిట్‌లో తెలిపింది. ఎక్కువ నీటిని విడుదల చేశామన్న సర్కార్‌....మరిన్ని నీటిని విడుదల చేయడం కుదరదని తేల్చి చెప్పింది.

Similar News