కావేరి జలాల వివాదంపై కర్ణాటక సర్కార్...సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే తమిళనాడుకు 116.7 టీఎంసీల నీటిని విడుదల చేశామని కర్ణాటక ప్రభుత్వం...అఫిడవిట్లో తెలిపింది. ఎక్కువ నీటిని విడుదల చేశామన్న సర్కార్....మరిన్ని నీటిని విడుదల చేయడం కుదరదని తేల్చి చెప్పింది.