పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో బాంబు పేలుడు సంభవించింది. రాజసన్నిలోని నిరంకరి ఆశ్రమం వద్ద ఇద్దరు దుండగులు బైక్పై వచ్చి బాంబులు విసిరారు ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసుల నిందితుల కోసం గాలిస్తున్నారు. ద్విచక్ర వాహనం పై వచ్చి ఇద్దరు యువకులు బాంబులు విసిరి, దుండగులు పరారైనట్టు ప్రాథమిక సమాచారం బట్టి అర్థమైతుంది.