YSR Vardhanti in West Godavari: డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నివాళులు అర్పించిన మంత్రి శ్రీ రంగ నాథ రాజు...

పశ్చిమగోదావరి జిల్లా..

-పశ్చిమగోదావరి జిల్లా ఆచంట లో స్వర్గీయ డాక్టర్ వై యస్ రాజశేఖర్ రెడ్డి 11 వ వర్ధంతి సందర్భంగా  బుధ వారం డాక్టర్ వై యస్ ఆర్ విగ్రహానికి  మంత్రి శ్రీ రంగ  నాథ రాజు పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించి అంజలి ఘటించిన మంత్రి శ్రీ రంగ నాథ రాజు.

Update: 2020-09-02 07:00 GMT

Linked news