West Godavari updates: నిడదవోలులో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది..

పశ్చిమగోదావరి జిల్లా..

 👉నిడదవోలు మండలం సమిశ్రగూడెం గ్రామంలో ప్రముఖ వ్యాపారవేత్త పై కత్తులతో దాడి చేసిన సంఘటన కలకలం సృష్టించిoది.

👉 నిడదవోలులోని ప్రముఖ వ్యాపార వేత్త , 28 కార్మిక సంఘాల గౌరవ అధ్యక్షుడు సత్తివేణుమాధవ్ రెడ్డి పై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేశారు.

👉అనంత లక్ష్మీ నరసింహ రా రైస్ మిల్ వివాదంలో గత కొంత కాలం గా పాత కక్షలు నేపద్యంలో దాడికి పాల్పడినట్లు.. చెబుతున్న మాధవ రెడ్డి కుటింబుకులు.

👉 దాడి నిర్వహణలో...చవ్వ సత్య కృష్ణ, శ్రీధర్ మరియు వారి కుటుంబ సభ్యులు ప్రధానపాత్రపోషించినట్లు...చెబుతున్న చూపరులు.

👉రంగంలోకి దిగిన పోలీసులు. చవ్వా

 👉 శ్రీధర్ ని అదుపులోకి తీసుకున్న సమిశ్రగూడెం పోలీసులు. పరారీలో చవ్వా సత్య కృష్ణ వారి కుటుంబీకులు.

👉విషమ పరిస్థితిలో ఉన్న మాధవరెడ్డిని ఆసుపత్రికి తీసుకు వచ్చి వదిలేసి పారిపోయిన ప్రత్యర్ధులు.

👉స్థానిక శేషగిరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవ రెడ్డి.

👉 దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Update: 2020-09-24 10:56 GMT

Linked news