Warangal Urban Updates: జిల్లా అభివృద్ధి సమావేశానికి హాజరైన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు....

వరంగల్ అర్బన్ :

- జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ సమావేశానికి హాజరైన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు

- వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి హాజరైన ఇరువురు

-రాజ్యసభ సభ్యులు బండా ప్రకాష్ , కెప్టెన్ లక్ష్మీ కాంతరావు,

- అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ పమేలా సత్పతి,

- మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొనడం జరిగింది

Update: 2020-11-03 11:20 GMT

Linked news