Warangal urban updates: కాజీపేట రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాంలో వాటర్ వాషింగ్ పోల్స్ దెబ్బతిన్నాయి.

వరంగల్ అర్బన్:

-కాజీపేట రైల్వే స్టేషన్ లోని ఫ్లాట్ ఫాం పైకి వస్తుండగా రైలుడబ్బ డోర్ తెరుచుకోని ఉండడంతో ఫ్లాట్ ఫాం మధ్యలో ఉన్న రైల్ వాషింగ్ వాటర్ పైప్ లైన్ పోల్స్   కు తగలడంతో ఒక్కసారిగా వాటర్ పైప్ లైన కిలోమీటర్ మేర కుప్పకూలాయి.

-సమాచారం తెలిసిన స్టేషన్ ఆధికారులు సంఘటన స్థలంకు చేరుకుని రైలును ఆపి తెరుచుకున్న గూడ్స్ బోగీ డోరు తొలగించి రైల్ ను పంపిచేశారు.

-డోర్ తగిలి సుమారు 55 వాటర్ వాషింగ్ పోల్స్ దెబ్బతిన్నాయి.

-ఈ సమస్య వల్ల పలు రైల్లకు అంతరాయం...

Update: 2020-09-29 11:26 GMT

Linked news