VIZAK Sharada Peetham: విశాఖ శారదాపీఠంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

విశాఖ:  విశాఖ శారదాపీఠంలో రెండో రోజూ కొనసాగిన శరన్నవరాత్రి మహోత్సవాలు

- పీఠాధిపతుల చేతులమీదుగా రాజశ్యామల అమ్మవారికి విశేష అభిషేకం

- మాహేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన రాజశ్యామల అమ్మవారు..

- ఒక చేతిలో త్రిశూలం, మరో చేతిలో ఢమరుకంతో వృషభ వాహనంపై ఆశీనులైన అమ్మవారి అవతారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Update: 2020-10-18 07:13 GMT

Linked news