Visakha updates: రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు!

విశాఖ..

-విశాఖ బీచ్ రోడ్డులో రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాల అభిషేకం చేసిన నూతన కార్పొరేషన్ ఛైర్మన్లు

-హాజరైన ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్,అదీప్ రాజు,వాసుపల్లి గణేష్ కుమార్ ,వైసిపీ నాయకులు

Update: 2020-10-19 13:18 GMT

Linked news