Vijayawada updates: 10లక్షల సంవత్సరాలు వస్తువులు, 1500 పైనే ఉన్నాయి..

విజయవాడ..

-వాణి మోహన్ పురావస్తు శాఖ కమిషనర్

-గత 10సంవత్సరాలుగా మూతబడి ఉంది

-రేపు సీఎం ప్రారంభిస్తారు

-అనేక గ్యాలరీలు ఉన్నాయి

-హిందు , బుద్ధ, అది మానవుడు వినియోగించిన వస్తువులు ఉన్నాయి

-విక్టోరియా స్మారక భవనం ఇండో యూరోపియన్ వాస్తు కళను పొలివుంటుంది

-8కోట్ల కేంద్ర, రాష్ట్ర భాగస్వామ్యంలో మ్యూజియం అభివృద్ధి

-మొత్తం 6గ్యాలరీలో మ్యూజియం ఏర్పాటు

Update: 2020-09-30 13:07 GMT

Linked news