Vijayawada Updates: సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు...

విజయవాడ

- సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

- నవంబరు 6 నాటికి సీఎం జగన్ పాదయాత్రకు మూడేళ్ళు

- దేశ చరిత్రలో తొలిసారిగా అన్ని రంగాలలో రికార్డ్ సృష్టించారు సీఎం జగన్

- సీఎం జగన్ దేశంలోనే అరుదైన రాజనీతిజ్ఞుడు

- చిన్న వయసులోనే నిజమైన ప్రజా నాయకుడుగా ఉన్నారు

- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అభిమానులే కాకుండా రాష్ట్రమంతా ఒక మాఫియా ముఠాలాంటి పాలన నుంచీ బయటడ్డాయి

- చరిత్రలోనే ఒకే జాబితాలో 175 మంది ఎంఎల్ఏ లను ప్రకటించిన ఏకైక నాయకుడు సీఎం జగన్

- గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయడం ఒక విజయం

- బడుగు, బలహీన వర్గాలు, స్త్రీలు ఎక్కువ మంది సచివాలయాలలో ఉద్యోగులు

- ఇంగ్లీషు మీడియంలో చదువు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడే కుటుంబాలకు, ఇంగ్లీషు చదువు వచ్చింది

- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీఎం జగన్ మహిళా పక్షపాతి

- అన్ని స్కూళ్ళనూ నాడు-నేడు లో భాగంగా అభివృద్ధి చేస్తున్నాం

Update: 2020-10-31 11:35 GMT

Linked news