Vijayawada updates: రాష్ట్రం లో హిందువుల విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది..విష్ణువర్ధన్ రెడ్డి..

విజయవాడ..

విష్ణువర్ధన్ రెడ్డి, బీజేపీ ప్రధాన కార్యదర్శి

-రాష్ట్రం లో దేవాలయాల పై దాడుల వెనుక కుట్ర కనపడుతోంది.

-రుద్రాక్ష లతో ఒక స్వామీజీ గా మంత్రి కొడాలి నాని కనిపిస్తారు.

-మేడిపండు చందంగా కొడాలి ఆహార్యం ఉంటుంది.

-కొడాలి వ్యాఖ్యల వ్యక్తిగత వ్యాఖ్యలుగా చూడలేం.

-అంతర్వేది ఘటనలో కేసులు ఎత్తివేసేంతవరకు ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు

-కేంద్ర పధకాల పేర్లను మార్చి గత ప్రభుత్వం మాదిరి ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది

-ఆంధ్రప్రదేశ్ ఎజెండానే బిజెపి ఎజెండా

Update: 2020-09-22 11:34 GMT

Linked news