Vijayawada Durgamma updates: దుర్గఘాట్ వద్దకు చేరుకున్న దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులు...

 విజయవాడ...

//హంస వాహనంపై సేద తీరుతున్న దేవత మూర్తులు

//హంస వాహనంపై వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు అందుకొనున్న దేవత మూర్తులు.

//కృష్ణా నధిపై తెప్పోత్సవం ఉత్సవ లేకపోవడంతో ఎక్కువ సమయం హంస వాహనంపై సేద తెరనున్న ఉత్సవ మూర్తులు.

//కోవిడ్ నేపథ్యంలో ఘాట్ వద్దకు భక్తులను అనుమతించని పోలీసులు.

//వరద ప్రవాహం ఉండటంతో హంస వాహనంపైకి పరిమిత సంఖ్యలోనే వీఐపీలకు అధికారులకు అనుమతి.

Update: 2020-10-25 14:55 GMT

Linked news