Vijayawada durgamma updates: టీటీడీ నుంచి అమ్మవారికి పట్టువస్త్రాలు...

విజయవాడ

//పాలకమండలి సభ్యులు, MLA పార్థసారథి టీటీడీ పట్టువస్త్రాలు సమర్పన.

//పార్థసారథి, టీటీడీ బోర్డ్ మెంబర్

//నవరాత్రుల సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించము.

//అమ్మవారిని దర్శించుకోవడం చాలా సొంతోషంగా ఉంది.

//అమ్మవారి దీవెన, వేంకటేశ్వర స్వామి అసిస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి.

//అమ్మవారు, వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి.

//ఇంకా మెరుగైన పాలన సీఎం జగన్ ప్రజలకు అందించాలి అని కోరుకున్నాము.

//ఈ కరోనా మహమ్మారిని పారద్రోలి ప్రజలు అందరు సుఖసంతోషాలతో ఉండాలి అని కోరుకున్నాము.

Update: 2020-10-22 13:07 GMT

Linked news