Vijayawada dhurgamma updates: అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు..

విజయవాడ

దుర్గగుడి ఈవో సురేష్ బాబు

-4 వ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవిగా దర్శనం ఇచ్చారు

-11981 మంది దర్శనానికి వచ్చారు 4483 లడ్డు ప్రసాదాలు విక్రయించాం

-14,54,345 రూపాయలు సాయంత్రం వరకు వచ్చిన ఆదాయం

-రేపు మూలా నక్షత్రం రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు

Update: 2020-10-20 16:32 GMT

Linked news