Tirumala Updates: శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం..

 తిరుపతి

- ఇవాళ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

- సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు.

- ఉదయం 9.30 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతి

- తిరుచానూరులోని శ్రీ పద్మావతి ఈనెల 11 నుండి 19వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్ర‌హ్మోత్స‌వాలు

Update: 2020-11-03 03:03 GMT

Linked news