Tirumala-Tirupati updates: కరోనా ప్రభావంతో ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహిస్తాం.. వేణుగోపాల్ దీక్షితులు..

తిరుమల :

-వేణుగోపాల్ దీక్షితులు.., ఆలయ ప్రధాన అర్చకులు, ఆగమ సలహా దారులు

-ఆలయంలోని సంపంగి ప్రాకారంలోని కళ్యాణ మండపం బ్రహ్మోత్సవ వేదిక..

-స్వర్ణ రధం, స్వర్ణ రధం బదులుగా ఏకాంతంగా సర్వ భూపాలవాహనం స్వామి వారిని కొలువు దీరుస్తాం..

-ప్రతి ఏడాది తిరువీధి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది..

-కరోనా ప్రభావంతో ఈ ఏడాది బలి పీఠం వద్ద అష్టదిక్కపాలకులను ఆహ్వానిస్తాం..

Update: 2020-09-18 12:02 GMT

Linked news