Thurpu JaggaReddy: రథయాత్ర... చేయాలని పీసీసీ, సీఎల్పీకి చెప్పా: తూర్పు జగ్గారెడ్డి .

సీఎం హామీలపై ప్రజల దగ్గరకు వెళ్లాలని నిర్ణయించుకున్నమ్- తూర్పు జగ్గారెడ్డి .

 రైతులకు రుణమాఫీ ఏమైందని కూడా అడుగుతాం

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తా అని గెలిచాడు...

మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చాయి... ఇప్పుడు ఏం చెప్తారు..?

 జీహెచ్ఎంసీ లో కూడా రథయాత్ర చేయాలి

ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పీసీసీ, సీఎల్పీ నేతకు చెప్పిన

కేసీఆర్ ఎన్ని హామీలు ఇచ్చారో ప్రజలకు .. మాకు గుర్తుండటం లేదు

హామీలు తెలుసుకుందామని నెట్ లో చూస్తే   తెరాస మేనిఫెస్టో లేకుండా చేశారు

2014 ఎన్నికల్లో 12 శాతం ముస్లిం, ఎస్టీలకు రిసేర్వేషన్ అన్నాడు ఇప్పటి వరకు లేదు

57 ఏండ్లు నిండిన వారికి పెన్షన్ లేదు.. నిరుద్యోగులకు భృతి లేదు

డబుల్ బెడ్ రూమ్ కూడా సిద్దిపేట, గజ్వేల్ లో తప్పితే ఎక్కడా లెవ్వు

మొదటి విడత జీహెచ్ఎంసీ  లో రథయాత్ర..  

రెండో విడత మండల, జిల్లాలో రథయాత్ర చేపట్టాలని పార్టీకి సూచించా

Update: 2020-08-23 17:21 GMT

Linked news