Telangana Updates: ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడి సంఘటనపై మ్యాన్ ఈటర్ టైగర్...

తెలంగాణ.. 

ఈరోజు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో, ఆసిఫాబాద్ జిల్లాలో జరిగిన పులి దాడి సంఘటనపై మ్యాన్ ఈటర్ టైగర్ గా ప్రచారం చేస్తున్నారు.

ఇది అవాస్తవం మహారాష్ట్ర అడవుల్లో ఆ పులిని ఇప్పటికే అక్కడ అటవీశాఖ కొద్ది రోజుల క్రితం బంధించి గోరె వాడ జూకి తరలించారు.

తెలంగాణ అటవీ శాఖ

Update: 2020-11-11 14:26 GMT

Linked news