Telangana live Updates: నిర్మల్ జిల్లా

నిర్మల్ జిల్లా:

- ఖానాపూర్ సమీపంలోని సదర్మాట్ బ్యారేజీ వద్ద ముంపు రైతుల ఆందోళన

- భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ నిన్నటి నుండి ఆందోళన చేపట్టిన బాధిత రైతులు

- సదర్మాట్ బ్యారేజీ నిర్మాణ పనులను అడ్డుకున్న రైతులు

- సదర్మాట్ పనులు చేపట్ట వద్దంటూ కాంట్రాక్టర్ కు రైతుల అల్టిమేటం

- పరిహారం చెల్లించని పక్షంలో పోరాటం మరింత ఉదృతం చేస్తామంటు వార్నింగ్

Update: 2021-02-20 03:21 GMT

Linked news