Telangana live updates: ఆదిలాబాద్

ఆదిలాబాద్:

- నేడు జిల్లాకు రానున్న నిజామాబాద్ ఎంపీ అరవింద్

- బోథ్ మండలంలోని పొచ్చేర గ్రామంలో నిర్వహించే బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొననున్న అరవింద్

- ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా టీఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీలనుండి అరవింద్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సమక్షంలో బీజేపీలో చేరనున్న నాయకులు

Update: 2021-02-20 03:16 GMT

Linked news