Srisailam: అనుమానాస్పద మృతి

కర్నూలు జిల్లా: శ్రీశైల క్షేత్రానికి కూతవేటు దూరంలో ఉన్న రామయ్య టర్నింగ్ అటవీ సమీపాన ఒక వ్యక్తి అనుమానాస్పద మృతి

మృతి చెందిన వ్యక్తి పాములపాడు మండలం వేంపెంట గ్రామానికి చెందిన తోట నరసింహారావు( 38)గా గుర్తించిన శ్రీశైలం పోలీసులు

కేసు నమోదు చేసుకొని దర్యాప్తు   





Update: 2020-08-25 10:57 GMT

Linked news