Srikakulam updates: సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ!

శ్రీకాకుళం జిల్లా..

-మందస మండలం రట్టి తీరంలో మృతదేహం లభ్యం..

-మృతుడు సిసింద్రీగా గుర్తింపు..

-నిన్న స్నేహితుడి పుట్టినరోజు వేడుకల్లో భాగంగా సముద్రంలో దిగి గల్లంతైన సిసింద్రీ..

-24 గంటలుగా సిసింద్రీ కోసం కొనసాగిన గాలింపు చర్యలు..

-సిసింద్రీ మృతితో కన్నీరుమున్నీరవుతున్న కుటుంబ సభ్యులు..

Update: 2020-10-19 13:11 GMT

Linked news