Srikakulam District Updates: విమానంలో ప్రాణాలొదిలిన వలస కూలీ..

 శ్రీకాకుళం జిల్లా..

-మృతుడు సోంపేట మండలం ఎర్రముక్కాం గ్రామానికి చెందిన గోవింద వల్లభరావు(44) గా గుర్తింపు..

-అనారోగ్యంతో బాధపడుతూ అస్వస్థతకు గురై బెంగుళూరు సమీపంలో విమానంలో మృతి..

-గుజరాత్ లోని కాండ్లలో వలస కూలీగా ఉంటున్న వల్లభరవు..

-తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ స్వస్థలానికి విమానంలో బయల్దేరి మార్గ మధ్యలో మృతి.

Update: 2020-10-30 10:31 GMT

Linked news