Rangareddy updates: ఇసుక ఫిల్టర్లపై శంషాబాద్ ఎస్ఓటి పోలీసుల దాడులు..

రంగారెడ్డి జిల్లా:

-ఫరూక్ నగర్ మండలం అయ్యవారిపల్లి వాగులో..

-మూడు ట్రాక్టర్లు సీజ్

-ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు..

-ఇసుకను ట్రాక్టర్లలో ఫిల్టర్ చేస్తుండగా రెడ్ హ్యాండేడుగా పట్టుకున్న పోలీసులు.

Update: 2020-10-18 12:06 GMT

Linked news