Quthbullapur Updates: బాలానగర్ డీసీపీ కార్యాలయంలో డిసిపి పద్మజ ప్రెస్ మీట్...

  కుత్బుల్లాపూర్‌:

- మేడ్చల్ ప్రధాన రహదారిపై ఓ మైనర్ బాలుడు కారును ర్యాష్ గా నడుపుతూ ఓ ద్విచక్ర వాహన దారుడి మృతికి కారణమయ్యాడు. ఈ కేసు విషయంలో బాలుడి b    తల్లిదండ్రులు, మైనర్ బాలుడి పై 304_II, 337 IPC కింద కేసులు నమోదు చేశాం

- మైనర్లకు వాహనాలు ఇచ్చి ప్రమాదాలకు కారణమైతే వారి తల్లిదండ్రులే శిక్షార్హులు అవుతారు.

Update: 2020-10-30 10:38 GMT

Linked news