PV Narsimha rao: పీవీ పుట్టిన గ్రామాన్ని అభివృద్ధి చేయాలి

వరంగల్ రూరల్ జిల్లా: నర్సంపేట మండలం లక్నేపల్లి లో పీవీ నర్సింహారావు పుట్టిన ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి సందర్శించి పివి విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ యంపి కవిత, ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, పివి కూతురు వాణి దేవి

Update: 2020-09-12 08:58 GMT

Linked news